మహిళలూ గుర్తుపెట్టుకొని మరి ఎండుద్రాక్ష తింటే చాలు, ఆ బాధలన్ని తగ్గిపోతాయి.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2023/09/daksha645465-780x470.jpg)
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. అయితే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎండుద్రాక్షను తీసుకుంటే చాలా సమస్యలు దూరం అవుతాయి.
తినడానికి తియ్యగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడి ఎండుద్రాక్ష ni తీసుకుంటూ ఉంటారు. ఏదైనా రెసిపీ లో వేసుకుంటే ఎండుద్రాక్ష మంచి రుచిని కూడా అందిస్తుంది. అయితే ఎండు ద్రాక్షలో తక్కువ కొవ్వు ఉంటుంది క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి ఎండుద్రాక్ష.
ఇక మరి వీటిని తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. ఎండుద్రాక్ష లో వుండే ఓ కాంపోనెంట్ దంతాలలో ఉన్న బ్యాక్టీరియాని చేరనివ్వకుండా పళ్ళని ఆరోగ్యంగా రక్షి ఉంచుతుంది. పళ్ళని రక్షిస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది విరోచనం సాఫీగా అయ్యేందుకు ఇది సహాయపడుతుంది.
ఎండు ద్రాక్షలో పాలి ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా దీన్ని తీసుకుంటే పొటాషియం మెగ్నీషియం అధికంగా అందుతాయి పైగా ఎసిడిటీ వంటి బాధలనుండి కూడా దూరంగా ఎండుద్రాక్ష ఉంచుతుంది. ఎండుద్రాక్షను తీసుకుంటే శరీరంలోని రక్త కణాలు హిమోగ్లోబిన్ల శాతం పెరిగేలా చేస్తుంది ఎండుద్రాక్ష లో పోషక పదార్థాలు కూడా మెండుగా ఉంటాయి.
గుండె నరాలు ఎముకలు దీన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. పైగా ఎముకలు కాలేయం కూడా చక్కగా పని చేస్తాయి. ఇలా ఈ సమస్యలేమీ లేకుండా ఈ లాభాలని పొందొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.