షుగర్ పేషెంట్లు ఇలాంటి జామకాయలు తింటే ఎంత మంచిదో తెలుసుకోండి.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2023/12/guvava456456231-780x470.jpg)
జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. అయితే శీతాకాలంలో జామపండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. జామపండు ఎంత రుచికరమైనదో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలనుకుంటే, జామపండ్లను తినొచ్చు. శీతాకాలంలో జామపండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. జామపండు ఎంత రుచికరమైనదో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా మేలు చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలనుకుంటే, జామపండ్లను తినొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను బలపరుస్తుంది. జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.
అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు జామపండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో జామ తప్పనిసరిగా తినాలి. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచంలో సహాయపడుతుంది. జామ చర్మానికి కూబి చాలా మేలు చేస్తుంది.