హైపర్ ఆది ముఖం మీద ఉమ్మేసిన యాంకర్ సుమ. సుమ కొడుకు కోసం..!
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/65498731265-780x470.jpg)
సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా విడుదలైన సందర్భంగా ఇందులో రోషన్ హీరోయిన్ మానస చౌదరి, సుమ అందరూ కూడా ఢీ షో కి రావడం జరిగింది. ఢీ షోకు యాంకర్ గా ప్రణీత జడ్జిగా వ్యవహరిస్తోంది.కంటిస్టేన్లు చేసే పర్ఫామెన్స్ ని సైతం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది.
రోషన్, మానస ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో రెచ్చిపోయి మరి వేసినట్టుగా కనిపిస్తోంది.. అయితే షో మధ్యలో శ్వేత అనే ఒక అమ్మాయి ఒక పాటకు డాన్స్ వేయడం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఢీ సెలెబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. హైపర్ ఆది కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో మధ్యలో వినోదం అందిస్తున్నాడు.
డ్యాన్స్ కాంపిటీషన్ కావడంతో కంటెస్టెంట్స్ అంతా హీటెక్కించే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి పాపులర్ షోలకు తమ చిత్రాల ప్రమోట్ చేసుకునేందుకు తరచుగా సెలెబ్రిటీలు హాజరు కావడం చూస్తూనే ఉన్నాం. తాజా ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ షోకి యాంకర్ సుమ అతిథిగా హాజరైంది.
ఆమె తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ చిత్రం రీసెంట్ గా విడుదలయింది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రోషన్ తన పాత్రలో అన్ని షేడ్స్ ప్రదర్శించాడు అని ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో బోల్డ్ గా నటించాడు.
దీనితో యువతని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సుమ, రోషన్, మానస ఢీ షోకి హాజరయ్యారు.