News

ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్, సుచిలీక్స్ మరో సంచలనం.

గత కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తన గొంతు వినిపిస్తున్న ఈమె.. పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తుఫాను సృష్టిస్తుంది. పలువురు సెలబ్రెటీలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ గే అని, స్టార్ హీరో ధనుష్ భార్య గురించి, అలాగే త్రిష ఇలా పలువురు సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అయితే కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది.

ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్ లో నిజాయితీగా లేరు. ఒకరినొకరు మోసం చేసుకున్నారని ఆమె అన్నారు. అలాగే కమల్ హాసన్ ని గే అన్నారు. కోలీవుడ్ లో డ్రగ్ కల్చర్ ఉంది. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో వెండి తాంబూలంలో కొకైన్ పెట్టి ఇచ్చారని అతిపెద్ద చర్చకు తెరలేపింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుచిత్ర మరో నటిపై కీలక ఆరోపణలు చేసింది. ఈసారి ఆమె నటి వనిత విజయ్ కుమార్ ని టార్గెట్ చేశారు.

ఆమె ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిందని బాంబు పేల్చింది. సన్నిహితులు వనిత విజయ్ కుమార్ కి ఓ బంగ్లా ఇచ్చారు. ఆ బంగ్లాను వనిత విజయ్ కుమార్ తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథ్ కి ఇచ్చింది. ఆ బంగ్లాలో బయిల్వాన్ అశ్లీల చిత్రాల షూటింగ్ చేశాడని సుచిత్ర అన్నారు. బయిల్వాన్ ఇతర నటుల మీద ఆరోపణలు చేస్తాడు కానీ వనిత విజయ్ కుమార్ పై చేయడు. దానికి కారణం ఇదే అని సుచిత్ర అన్నారు.

వనిత విజయ్ కుమార్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిన కారణంగానే ఆ హౌస్ ని అధికారులు సీజ్ చేశారని కీలక ఆరోపణలు చేసింది. బయిల్వాన్ రంగనాథన్ అశ్లీల చిత్రాలకు ఏజెంట్ గా పని చేశాడు. శరత్ కుమార్, రాధా రవి వంటి నటులు ఈ అశ్లీల చిత్రాల షూటింగ్ ని అడ్డుకున్నారని సుచిత్ర చెప్పుకొచ్చింది. కాగా రోజుకొకరిని టార్గెట్ చేస్తున్న సుచిత్ర నెక్స్ట్ టార్గెట్ ఎవరనే ఆందోళనలు మొదలయ్యాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker